వెస్టిండీస్తో టెస్టు సిరీస్ని ముగించుకున్న భారత జట్టు, జూలై 27 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా, వెస్టిండీస్తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది..