స్టార్లు లేకుండా సిరీస్ గెలిచి... ఆస్ట్రేలియా రికార్డును లేపేసిన టీమిండియా...
First Published Oct 11, 2022, 7:49 PM ISTరోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్... టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఎవ్వరూ లేకుండా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది భారత జట్టు. మరోవైపు సఫారీ టీమ్ మాత్రం పూర్తి ప్లేయర్లతో, స్టార్లతో బరిలో దిగింది. అయినా విజయం భారత్నే వరించింది...