ఇండియా, ఆస్ట్రేలియా రెండూ టెస్టుల్లో అదరగొడుతున్నాయి. ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడతాయనే అనుకుంటున్నా. అది జరగాలంటే టీమిండియా, టెస్టు సిరీస్ గెలవాలి. అలా గెలవాలంటే కోహ్లీ ఫామ్లోకి రావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ...