ఐపీఎల్ వేలంలో పాల్గొన్న వారిలో (హైదరాబాద్ నుంచి) హనుమా విహారి, తిలక్ వర్మ, బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, తన్హయ్ త్యాగరాజన్, సివి మిలింద్, రాహుల్ బుద్ధి, యుద్వీర్, కార్తీకేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీష్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, మికిల్ జైస్వల్, ఎండీ అఫ్రిది ఉన్నారు.