ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ స్పందించాడు. ఈ ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే గానీ ఈ సమస్య పరిష్కారం కాదని సూచించాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా దేశం అబాసుపాలు కాకూడదని సున్నితంగా హెచ్చరించాడు.