ఇషాన్ కిషన్ వికెట్ పడిన తర్వాత కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ షాట్లకి ప్రయత్నించి అవుట్ కావడం... ఈ దెబ్బకి ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా షాట్స్ ఆడేందుకు భయపడడం జరిగిపోయాయి...
టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే, భారత క్రికెట్ ఫ్యాన్స్తో బాధతో, ఆవేదనతో మనోళ్లు ఇలా ఆడుతున్నారేంటని తెగ ఫీలైపోయారు...