ఇప్పటిదాకా టీమిండియా ఓడిపోతే, కేవలం విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మాత్రమే ట్రోలింగ్ ఎదుర్కునేవాళ్లు. ఇప్పుడు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో పాటు హార్ధిక్ పాండ్యా, జడేజా అండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత స్టార్ బౌలర్లు కూడా ఈ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది...