మొత్తంగా విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్లో ఇది 60వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచుల్లో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిస్తే, విరాట్ కోహ్లీ 477 మ్యాచుల్లో 60 సార్లు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. సనత్ జయసూర్య 58, జాక్వస్ కలీస్ 57 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచి సచిన్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు..