సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడాలను ఓపెనర్లుగా ప్రయోగించిన టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్లో కెఎల్ రాహుల్తో విరాట్ కోహ్లీని ఓపెనర్గా పంపింది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు ఈ ప్రయోగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ...