వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 19 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టీమిండియా కొట్టాల్సిన లక్ష్యం 115 పరుగులే ఉండడంతో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్కి రాకుండా ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్లతో ఓపెనింగ్ చేయించారు.