టీ20 ప్రపంచకప్ కు జట్టును టీమిండియా ఈనెల 15 లేదా16 తేదీలలో ప్రకటించే అవకాశముంది. ఈమేరకు సెలక్టర్లు తుది కసరత్తు మొదలుపెట్టారు. టీ20 ప్రపంచకప్ కు కనీసం 15 మంది సభ్యులను ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. అయితే భారత్ కు పేసర్ల జాబితాలో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ల పేర్లున్నాయి.