ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, మార్నస్ లబుషేన్ని సున్నా దగ్గర క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అది నో బాల్గా తేలడంతో లబుషేన్ నాటౌట్గా నిలిచాడు. జడ్డూ వికెట్ తీయడం, తర్వాత అది నో బాల్గా తేలడం ఇదే మొదటిసారి కాదు. సిరీస్లో ఇప్పటికే 3 సార్లు ఇలా జరిగింది...