ఇంగ్లాండ్ టూర్లో మ్యాచ్ విన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను నాలుగు టెస్టుల్లో ఆడించకపోవడం, హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి చెప్పా పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావడం, ఐదో టెస్టు ఆరంభానికి ముందు మ్యాచ్ ఆడేందుకు ఇష్టం లేదంటూ ప్రకటించడం వంటి సంఘటనలపై బీసీసీఐ సీరియస్గా ఉన్నట్టు సమాచారం...