ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఐదో టెస్టు రద్దు చేశారనే కోపంతో...
First Published Sep 11, 2021, 3:51 PM ISTభారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం, కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఆడడానికి భయపడడంతో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...