‘భారత జట్టు కొన్ని నెలలుగా బయో బబుల్ జీవితం గడుపుతోంది. వారిలో తీవ్రమైన అసహనం, కోపం ఉండొచ్చు. అయితే వాళ్లు ధైర్యం చేసి, ఆడలేమని చెప్పేశారు...
ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇది ఐపీఎల్ కోసం కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్లు మరింత కఠినమైన బయో బబుల్లో గడపాల్సి ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు నాజర్ హుస్సేన్.