తాజాగా ఆమె కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో .. తనతో పాటు వచ్చిన ఠాకూర్ టీనేజర్ అని.. సెల్ఫీ అడిగినందుకు వెళ్లిన తమపై పృథ్వీ స్నేహితుల బృందం దాడి చేశారని పేర్కొంది. ఠాకూర్ పై దాడికి దిగినందుకే తాను సర్దిచెప్పేందుకు మధ్యలోకి వెళ్లానని.. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకాడని, దురుసుగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది.