గతేడాది టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి నానా తంటాలు పడి ఆ తర్వాత చోటు దక్కినా బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లలో సంజూ శాంసన్ ముందువరుసలో ఉంటాడు. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లకు అవకాశాలిచ్చిన టీమిండియా.. సంజూను మాత్రం బెంచ్ కే పరిమితం చేసింది.