ఐపీఎల్ సక్సెస్ కారణంగానే విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకు టీమిండియా వన్డే కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాడు. తాజాగా గంభీర్, ఇదే విషయాన్ని ప్రస్తావించి విరాట్ కోహ్లీని ట్రోల్ చేశాడు..