ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 1 పరుగు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... రెండు టీ20ల్లో కలిపి 12 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్లో ఆడకపోవచ్చని వార్తలు వినిపించాయి..