కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఆసియా కప్ 2018 ఫైనల్ మ్యాచ్ ఆడారు. ఓవరాల్గా కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా ఆసియా కప్ 2018 టోర్నీ గెలిచిన టీమ్లో సభ్యులుగా ఉన్నారు..