కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో బరిలో దిగకపోవడం,అదే సమయంలో ఆసీస్ టూర్కి ఎంపిక చేసిన జట్టులో ‘హిట్ మ్యాన్’కి ప్లేస్ దక్కకపోవడం జరిగిపోయాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో బరిలో దిగకపోవడం,అదే సమయంలో ఆసీస్ టూర్కి ఎంపిక చేసిన జట్టులో ‘హిట్ మ్యాన్’కి ప్లేస్ దక్కకపోవడం జరిగిపోయాయి.