ఇక నాలుగు, ఐదో టీ20 ఆడేందుకు టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఫ్లోరిడా (అమెరికా) చేరుకున్నాయి. ఈ ఇరుజట్లలోని పలువురి ఆటగాళ్లకు వీసా సమస్యలు తలెత్తినా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ జోక్యంతో అవి కూడా తీరిపోయాయి. బుధవారం రాత్రి ఇరు జట్ల ఆటగాళ్లు ఫ్లోరిడాకు చేరారు.