ఒకే రోజు 17 వికెట్లు పడ్డాయి..
జమ్మూకాశ్మీర్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 54 పరుగుల ఆధిక్యంతో 174/7తో తొలి రోజుని ముగించింది. ఒకే ఈ మ్యాచ్ లో తొలి రోజు 17 వికెట్లు పడ్డాయి. రెండో రోజు జమ్మూ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్ లోనైనా పరుగులు చేస్తారో లేదో చూడాలి.
జమ్మూకాశ్మీర్ మ్యాచ్ కోసం ముంబై ప్లేయింగ్ 11
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుష్ కొటియన్, మోహిత్ అవస్తీ, కర్ష్ కొఠారి.