క్రీజు దాటితే, తల పగలకొడతానని షోయబ్ అక్తర్ బెదిరించాడు... రాబిన్ ఊతప్ప షాకింగ్ కామెంట్..
First Published May 17, 2021, 1:18 PM ISTపాక్ మాజీ పేసర్, ‘రావల్పిండి ఎక్స్ప్రెస్’ షోయబ్ అక్తర్, క్రికెట్ క్రీజులో ఎంత దురుసుగా ప్రవర్తించేవాడో క్రికెట్ ఫ్యాన్స్కి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా దాయాదులు ఇండియా, పాకిస్తాన్ల మధ్య షోయబ్ అక్తర్ రాష్ బిహేవియర్ చూసి, భారతీయుల రక్తం ఉడికిపోయేది. తాజాగా అక్తర్తో తనకి జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు రాబిన్ ఊతప్ప.