ఆస్ట్రేలియా పర్యటనలో మరోసారి అదరగొట్టి, తనపైన వస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సిడ్నీ టెస్టులో 97 పరుగులు, గబ్బాలో అజేయంగా 89 పరుగులు చేసిన పంత్, ఆస్ట్రేలియా టూర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ కావాలనేది రిషబ్ పంత్ కోరికని అంటున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...