భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు భారీగానే సంపదను కలిగి ఉన్నారు. కింగ్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లు, ధోనీ రూ. 1,000 కోట్లు, రోహిత్ శర్మ రూ. 214 కోట్లు సంపద కలిగి ఉన్నారు. అయితే, వీరందరిని మించిపోయాడు అజయ్ జడేజా. అతనికి ఇటీవల వారసత్వంగా పొందిన ఆర్థిక సామ్రాజ్యంతో ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా మారారు.