కొన్నేళ్లుగా అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణిస్తూ భారత జట్టుకి విజయాలు అందిస్తూ, అత్యధికసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన అశ్విన్, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు కాగా, ముంబై ప్లేయర్ కావడం వల్లే రోహిత్కి వన్డే కెప్టెన్సీ, టెస్టు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తున్నారంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.