రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయినప్పుడు, రవిచంద్రన్ అశ్విన్ 78 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సిరాజ్ వచ్చిన తర్వాత వేగం పెంచిన అశ్విన్, బౌండరీలతో 90ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయినప్పుడు, రవిచంద్రన్ అశ్విన్ 78 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సిరాజ్ వచ్చిన తర్వాత వేగం పెంచిన అశ్విన్, బౌండరీలతో 90ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.