రెండేళ్ల కిందటి వరకూ టీమిండియాకి మిడిల్ ఆర్డరే బలం... ఓపెనర్లు విఫలమైనా, లోయర్ ఆర్డర్లో పరుగులే రాకపోయినా... మిడిల్ ఆర్డర్లో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి పరుగుల వర్షం కురిపించేవాళ్లు... కానీ ఇప్పుడు వీళ్లే టీమిండియాకి భారంగా మారారు...