అయితే ఈ జట్టులో శార్దూల్ ఠాకూర్, సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ వంటి కుర్రాళ్లు, రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో ఆడినవాళ్లు కావడంతో క్రెడిట్ అంతా ఆయనకే వెళ్లింది... ఇలాంటి సంఘటనలతో రవిశాస్త్రి తెగ ఫీలయ్యాడని, అందుకే కోచ్గా కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు...