విరాట్ కోహ్లీ ఇలా ఆడడం వల్లే ఆర్సీబీ ఓడిపోతోంది! అతను ఎప్పటికీ సూర్య, రోహిత్లా ఆడలేడు...
First Published Sep 3, 2022, 8:28 PM ISTఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. రెండు మ్యాచుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, 94 సగటుతో పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు మాత్రం 120.51గా ఉంది. దీనిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్...