రంజీ ట్రోఫీ రద్దు చేశారు... ఆ కుర్రాళ్లను ఆర్థికంగా ఆదుకోండి... వసీం జాఫర్ డిమాండ్...
First Published Feb 1, 2021, 11:33 AM ISTప్రపంచంలోనే అతి పురాతనమైన క్రికెట్ లీగ్ల్లో ఒకటి రంజీ ట్రోఫీ. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీని కరోనా కారణాలు చూపుతూ, 2021- 22 సీజన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. అయితే రంజీ ట్రోఫీపై ఆధారపడిన యువ క్రికెటర్లను ఆర్థికంగా ఆదుకోవాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...