ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...
First Published Apr 13, 2021, 3:47 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. 222 పరుగుల లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్, అద్భుత సెంచరీ కారణంగా ఆఖరి బంతిదాకా పోరాడింది రాజస్థాన్ రాయల్స్...