మిమ్మల్ని ఎవడ్రా అక్కడ ఫైనల్ పెట్టమంది... ఐసీసీని ట్రోల్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్...
First Published Jun 21, 2021, 8:47 PM ISTఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి వాతావరణం ఏ మాత్రం సహకరించడం లేదు. ముందుగా లార్డ్స్ స్టేడియంలో నిర్వహించాలనుకున్న ఫైనల్, కొన్ని అనివార్య కారణాల వల్ల సౌంతిప్టన్కి మార్చబడింది. అయితే సౌంతిప్టన్ వాతావరణం మ్యాచ్కి అంతరాయలు కలిగిస్తూనే ఉంది...