న్యూజిలాండ్తో ఆడిన ఆఖరి టెస్టుల్లో 160 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ని పక్కనబెట్టేసిన బీసీసీఐ, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి సెలక్ట్ కూడా చేయలేదు. ఏడాదిన్నరగా టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న కెఎల్ రాహుల్ని తొలి రెండు టెస్టులు ఆడించిన టీమిండియా, చివరి రెండు టెస్టుల్లోనూ అతన్నే ఆడిస్తామని క్లారిటీ కూడా ఇచ్చేసింది..