వారితో మ్యాచ్ ఎప్పుడూ మజాగానే ఉంటుంది, కానీ ఓడించితీరతాం... న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్...
First Published May 18, 2021, 12:40 PM ISTఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి సరిగ్గా నెల రోజుల సమయమే మిగిలి ఉంది. టెస్టు ఫార్మాట్తో నిర్వహిస్తున్న ఈ తొలి ఐసీసీ మెగా టోర్నీ టైటిల్ గెలవాలని అటు విరాట్ కోహ్లీ, ఇటు కేన్ విలియంసన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఫైనల్లో టీమిండియాపై గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్.