‘జమ్మూకాశ్మీర్కి ఉన్న స్వతంత్ర్య ప్రతిపత్తిని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, పాకిస్తాన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పుడు భారతదేశానికి చెందిన కంపెనీ నుంచి హక్కులను పొందడం అంటే, ఆ నిర్ణయాన్ని స్వాగతించినట్టే అవుతుంది...’ అంటూ పాక్ సమాచార, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వ్యాఖ్యానించింది.
‘జమ్మూకాశ్మీర్కి ఉన్న స్వతంత్ర్య ప్రతిపత్తిని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, పాకిస్తాన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పుడు భారతదేశానికి చెందిన కంపెనీ నుంచి హక్కులను పొందడం అంటే, ఆ నిర్ణయాన్ని స్వాగతించినట్టే అవుతుంది...’ అంటూ పాక్ సమాచార, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వ్యాఖ్యానించింది.