బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్కి ఆస్ట్రేలియాతో మ్యాచ్కి ముందు ఊహించని షాక్ తగిలింది. అహ్మదాబాద్లో ఇండియాతో మ్యాచ్ ఆడిన తర్వాత పాక్ జట్టులో ఆరుగురు ప్లేయర్లు వైరల్ ఫివర్ బారిన పడ్డట్టు సమాచారం..