ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పుత్రుడు కావడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా ఇదేనని తేలిపోయింది. దీంతో టీమిండియా, ఇప్పట్లో పాక్లో అడుగు పెట్టదని తేలిపోయింది. అయితే పీసీబీ మాత్రం పాక్లోనే ఆసియా కప్ 2023 నిర్వహించి తీరుతామని పట్టుబడుతోంది...