ఢిల్లీలో ఆగస్టు 15న మేం పతంగులు ఎగురవేసి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. దాని కోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేసేవాళ్లం. అంతకుముందు రోజు పతంగులు, మాంజా, ఇంకా కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకునేవాళ్లం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ...