డేట్ 21, కానీ సన్‌రైజర్స్‌కి కలిసొచ్చింది మాత్రం 22... పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

Published : Apr 21, 2021, 09:49 PM IST

IPL 2021 సీజన్‌లో ఏప్రిల్ 11న మొదటి మ్యాచ్ ఆడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే మొదటి విజయం కోసం ఏప్రిల్ 21 దాకా వేచి చూడాల్సి వచ్చింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఊరట విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాదృచ్ఛికంగా 22 నెంబర్ బాగా కలిసి వచ్చింది...

PREV
16
డేట్ 21, కానీ సన్‌రైజర్స్‌కి కలిసొచ్చింది మాత్రం 22... పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టులో మయాంక్ అగర్వాల్... 25 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టులో మయాంక్ అగర్వాల్... 25 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

26

అలాగే యంగ్ బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇద్దరూ 22 పరుగులే చేయడం విశేషం...

అలాగే యంగ్ బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇద్దరూ 22 పరుగులే చేయడం విశేషం...

36

20వ ఓవర్ వేసి పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ముగించిన సిద్ధార్థ్ కౌల్ సరిగ్గా 3.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతే 22 బంతులు... 

20వ ఓవర్ వేసి పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ముగించిన సిద్ధార్థ్ కౌల్ సరిగ్గా 3.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతే 22 బంతులు... 

46

అదేవిధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన ఫ్యాబియన్ ఆలెన్... 4 ఓవర్లలో ఓ వికెట్ తీసి 22 పరుగులు ఇచ్చాడు... 

అదేవిధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన ఫ్యాబియన్ ఆలెన్... 4 ఓవర్లలో ఓ వికెట్ తీసి 22 పరుగులు ఇచ్చాడు... 

56

పంజాబ్ బౌలర్లు మురుగన్ అశ్విన్, దీపక్ హుడా కూడా నాలుగేసి ఓవర్లు వేసి 22 పరుగులే సమర్పించుకున్నారు... ఓ జట్టు తరుపున ముగ్గురు బౌలర్లు 22 పరుగులే ఇవ్వడం చాలా అరుదుగా జరిగే విషయమే...

పంజాబ్ బౌలర్లు మురుగన్ అశ్విన్, దీపక్ హుడా కూడా నాలుగేసి ఓవర్లు వేసి 22 పరుగులే సమర్పించుకున్నారు... ఓ జట్టు తరుపున ముగ్గురు బౌలర్లు 22 పరుగులే ఇవ్వడం చాలా అరుదుగా జరిగే విషయమే...

66

అలాగే పంజాబ్ కింగ్స్ యంగ్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే సరిగ్గా 22 బంతులు. ఇలా ఏకంగా ఆరు సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీకి 22 సంఖ్య అదృష్టంగా మారి 21వ తేదీ, 2021వ సంవత్సరంలో తొలి విజయాన్ని అందించిందని అంటున్నారు న్యూమరాలజీ విశ్లేషకులు. 

అలాగే పంజాబ్ కింగ్స్ యంగ్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే సరిగ్గా 22 బంతులు. ఇలా ఏకంగా ఆరు సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీకి 22 సంఖ్య అదృష్టంగా మారి 21వ తేదీ, 2021వ సంవత్సరంలో తొలి విజయాన్ని అందించిందని అంటున్నారు న్యూమరాలజీ విశ్లేషకులు. 

click me!

Recommended Stories