తాను కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ జట్టులో రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండేదని, తమ జట్టు మరిన్ని ట్రోఫీలు గెలిచేదని గంభీర్ చెప్పాడు. ‘కేకేఆర్ లో రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండేదని నేను అనుకునేవాడిని. ఒకవేళ వాళ్లు గనక నా టీమ్ లో ఉండి ఉంటే మేం ఐపీఎల్ లో మరిన్ని టైటిళ్లు సాధించేవాళ్లం..’ అని తెలిపాడు.