ఐపీఎల్లో ఆ వివాదాస్పద రూల్ తొలగింపు... థర్డ్ అంపైర్కి రిఫర్ చేస్తే...
First Published Mar 28, 2021, 7:00 PM ISTఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చే ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం... థర్డ్ అంపైర్కి రిఫర్ చేసిన అవుట్పై, ఎలాంటి క్లారిటీ రాకపోతే, ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది...