మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఓ డ్రా అందించిన రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని, ఇలా చేయడం వల్ల విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గి, బ్యాట్స్మెన్గా ఎక్కువకాలం కొనసాగడానికి అవకాశం దొరుకుతుందని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు.
మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఓ డ్రా అందించిన రహానేకి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని, ఇలా చేయడం వల్ల విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గి, బ్యాట్స్మెన్గా ఎక్కువకాలం కొనసాగడానికి అవకాశం దొరుకుతుందని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు.