విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, మాకు రావాల్సిన ఐదు పెనాల్టీ పరుగులు రాలేదని బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్ చేసిన కామెంట్లు, పెద్ద దుమారమే రేపాయి. అదీకాకుండా విరాట్ కోహ్లీ నో బాల్కి అప్పీలు చేసిన వెంటనే అంపైర్లు, నో బాల్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యింది...