నాథన్ లియాన్కి ఇచ్చారు, మరి జో రూట్కి ఎందుకు ఇవ్వలేదు... ఓడిపోయామని వదిలేశారా...
First Published Feb 11, 2021, 12:50 PM ISTఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఘోరంగా ఫెయిల్ కాగా, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ చెలరేగిన పిచ్పై భారత బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. అయితే తొలి టెస్టు తర్వాత భారత జట్టు చేసిన ఓ పని, విమర్శలకు తావిస్తోంది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్కి 100వ టెస్టు మ్యాచ్.