అంబానీ వల్లే ముంబై మ్యాచ్ గెలిచిందా? కేకేఆర్ ఓడిన తీరుపై అనుమానాలు...
First Published Apr 14, 2021, 12:01 AM ISTముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్రైడర్స్ మధ్య ఐపీఎల్ 2021 సీజన్లో జరిగిన మ్యాచ్ చూసిన వారెవ్వరైనా... కేకేఆర్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. క్రీజులో ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా, ఒక్క సిక్సర్ కొట్టలేక... సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ మ్యాచ్పై అనేక అనుమానాలు రేగుతున్నాయి...