ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ నుంచి కూడా ముగ్గురు ప్లేయర్లకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కింది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్...ఆర్సీబీ నుంచి వరల్డ్ కప్ ఆడబోతున్నారు. వీరిలో విరాట్ కోహ్లీకి తుదిజట్టులో చోటు దక్కడం పక్కా. దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ ఎన్ని మ్యాచులు ఆడతారనేది చెప్పడం కష్టం...