2014లో టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ వరకూ భారత వన్డే, టీ20 టీమ్లో సభ్యుడిగా కొనసాగాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి దూరమైన మాహీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు.