సఫారీ టీ20 లీగ్లో ఎంఎస్ ధోనీ... బీసీసీఐ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న మాహీ...
First Published Aug 11, 2022, 12:40 PM ISTఅంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప, ఏ క్రికెట్ లీగ్లోనూ ఆడడం లేదు ఎంఎస్ ధోనీ. సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి క్రికెటర్లు దేశవాళీ టోర్నీల్లో పాల్గొంటుంటే, మాహీ మాత్రం ఐపీఎల్తో సరిపెట్టుకుంటున్నాడు. అయితే మాహీ త్వరలో సఫారీ టీ20 లీగ్లో ఆడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి...